ఈ రోజు డిసెంబరు25, క్రైస్తవ ధర్మప్రవక్త, శాంతి దూత ఏసు ప్రభువు జన్మదినం. అలాగే హిందూ ధర్మ ఉద్ధారకుడు పండిత మదన మోహన మాలవీయ పుట్టినరోజు. అంతేకాదు వాజపేయి ఇదేరోజు పుట్టారు. గొప్ప మానవతావాదిగా,…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు (మంగళవారం) బిహార్లోని మోతిహరిలో పర్యటించనున్నారు. చంపారన్ సత్యాగ్రహం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముగింపు ఉత్సవంలో పాల్గొనేందుకు మోదీ అక్కడకు వెళ్తున్నారు. అక్కడ ఆయన…